Posted on 2026-01-30 20:52:11
డైలీ భారత్, కరీంనగర్: గుడిలో మొక్కి నామినేషన్ వేసే వాళ్ళు వుండడం చూసాము కని డ్రైనేజీ బురదలో నుంచి వచ్చి నామినేషన్ వేసే వాల్లను చూడలేదు.అదే జరిగింది
కరీంనగర్ మునిసిపాలిటీకి చెందిన భారతీయుడు కోట శ్యామ్ కుమార్ నమన్యల బురదు లోనుంచి వచ్చి ఈరోజు కరీంనగర్ లోని 21 వ డివిజన్ కి నామినేషన్ దాఖలు చేశారు. తను మాట్లాడుతూ కరీంనగర్ లోని 66 డివిజన్లలో ఎవరిని గెలిపించినా ఒక కార్పోరేటర్ గెలిచాడు అంటారు కానీ నేను గెలిస్తే రాష్ట్రం అంతా ఒక లీడర్ గెలిచాడని అంటారు.అని కాలనీ వాసులు విజ్ఞతతో నాకు ఓటు వేసి గెలిపించాలని తెలియజేశారు. 21 వ డివిజన్ ని రాష్ట్రానికి ఆదర్శ వంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్హెచ్ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >