Posted on 2025-10-08 12:00:33
డైలీ భారత్, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ కు చెందిన యండి. మహబూబ్ పాషా (బిరియాని పాషా)పై మొత్తం 10 కేసులు నమోదయ్యాయని ఎస్పీ డీ. జానకి మంగళవారం వెల్లడించారు. మహబూబ్ నగర్, పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. వన్ టౌన్-1, టూ టౌన్-2, రూరల్ పిఎస-5, దేవరకద్ర పిఎస్-2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతని వద్ద నుంచి 43 గ్రాముల బంగారం, 7 కిలోల వెండి, రూ. 26,660 నగదు, ఒక కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >