| Daily భారత్
Logo




మహబూబ్ నగర్: తాళాలు వేసిన ఇండ్లే అతడి టార్గెట్: ఎస్పి

News

Posted on 2025-10-08 12:00:33

Share: Share


మహబూబ్ నగర్: తాళాలు వేసిన ఇండ్లే అతడి టార్గెట్: ఎస్పి

డైలీ భారత్, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ కు చెందిన యండి. మహబూబ్ పాషా (బిరియాని పాషా)పై మొత్తం 10 కేసులు నమోదయ్యాయని ఎస్పీ డీ. జానకి మంగళవారం వెల్లడించారు. మహబూబ్ నగర్, పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. వన్ టౌన్-1, టూ టౌన్-2, రూరల్ పిఎస-5, దేవరకద్ర పిఎస్-2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతని వద్ద నుంచి 43 గ్రాముల బంగారం, 7 కిలోల వెండి, రూ. 26,660 నగదు, ఒక కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >