| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గ్రంథాలయ చైర్మన్ వీరబాబును మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి మహేష్ మరియు మోదుగు జోగారావు

గ్రంథాలయ చైర్మన్ వీరబాబును మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి మహేష్ మరియు మోదుగు జోగారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి జిల్లాల స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్ మరియు మోదుగు జోగారావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబును మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్ మరియు మొదుగు జోగారావు  మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. భవిష్యత్తులో వీరబాబు  మరెన్నో సేవా కార్యక్రమాలు, పదవులు చేపట్టాలని వారు ఆయనను ఆకాంక్షించినారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయాలకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బండి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Previous ఏసిబి కి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్
Next ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్
ADVERTISEMENT