| Daily భారత్
Logo




నగర శివారులోని నాగారం అటవీ ప్రాంతంలో చిరుత సంచారం... భయాందోళనలో స్థానికులు

News

Posted on 2025-07-13 23:09:05

Share: Share


నగర శివారులోని నాగారం అటవీ ప్రాంతంలో చిరుత సంచారం... భయాందోళనలో స్థానికులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని  నాగారంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం నాగారంలోని వాటర్ బ్యాంకు సమీపంలో చిరుత సంచరించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రజలు ఒంటరిగా తిరుగవద్దని, అటవీ ప్రాంతలోకి వెళ్లకూడదని సూచించారు. ఆదివారం రాత్రి నుండి చిరుత సంచరించిన  ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Image 1

డీలిమిటేషన్ పేరుతో మోసాలు… అప్రమత్తంగా ఉండండి!

Posted On 2026-04-20 10:48:31

Readmore >
Image 1

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి

Posted On 2026-04-20 10:34:12

Readmore >
Image 1

ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు

Posted On 2026-04-20 10:30:56

Readmore >
Image 1

MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే

Posted On 2026-04-20 07:46:07

Readmore >
Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >