Posted on 2025-07-13 19:58:48
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బుర్రి వర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావు గారు, అంజనాపురం మాజీ సర్పంచ్ రాంబాబు, లక్ష్మీపురం మాజీ ఉపసర్పంచ్ సొందు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చల్లగుండ్ల రమేష్, బాబులాల్, దావా విజయ్ కుమార్, యువజన నాయకులు వడ్లకుంట సతీష్ మరియు తదితరులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >