| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సర్వేయర్

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సర్వేయర్

డైలీ భారత్, దమ్మపేట: Merugu Rathnam, Deputy Surveyor, Dammannapet Mandal, Bhadradri Kothagudem District was caught by ACB Officials for demanding and accepting the bribe amount of Rs.50,000/- from the complainant "For conducting survey in the land of Complainants Sister and submitting an Official Survey report.

ఫిర్యాదుదారుడి సోదరి భూమిలో సర్వే నిర్వహించి అధికారికంగా సర్వే నివేదికను సమర్పించేందుకు గాను ఫిర్యాధుదారుని నుండి రూ.50,000/- లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం డిప్యూటీ సర్వేయర్ మెరుగు రత్నం .

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Previous జర్నలిస్టులపై ఆగని దాడులు..
Next కుటుంబానికి విషమిచ్చి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
ADVERTISEMENT