| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష

ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్  జలసౌద భవనంలో జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై జరిగిన సమీక్ష సమావేశాలలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, నీటీపారుదల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Previous నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపిపి వై. రవీందర్ యాదవ్
Next తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహణ
ADVERTISEMENT