| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్

ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్

డైలీ భారత్, ఇటిక్యాల: Pandu Ranga Rao, Asst. Engineer, Panchayat Raj Department of Itikyal Mandal, Gadwal District was caught by ACB officials for demanding and accepting a bribe of Rs.50,000/- "to record Measurements in M-Book and forward the bill" for an executed project by the complainant.

ఫిర్యాదుదారునిచేత పూర్తికాబడిన ఒక ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు "కొలతల -పుస్తకం లో నమోదు చేయడానికి మరియు బిల్లును ఫార్వార్డ్ చేయడానికి" రూ.50,000/- లంచం తీకుంటుండగా అనిశా అధికారులకు పట్టుబడ్డ గద్వాల్ జిల్లా, ఇటిక్యాల మండలంలో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న పాండు రంగారావు.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”


#acb #panchayat 

Previous ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు.. అరెస్ట్ నుంచి రక్షించలేమన్న హైకోర్టు!
Next వేములవాడ రాజన్న గుడికి నిధులు మంజూరు!
ADVERTISEMENT