డైలీ భారత్, మహారాష్ట్ర: ఇటీవల మహారాష్ట్రలోని ఓ డాక్టర్కి ఐస్ క్రీమ్ మనిషి వేలు రావడంతో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబు పంపించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ వేలు పుణేలోని ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పని చేసే ఓంకార్ పొటే అనే వ్యక్తిదిగా గుర్తింపు.
అతడు ఐస్ క్రీమ్ నింపుతుండగా ప్రమాదవశాత్తు చేయి మెషీన్లో పడి మిడిల్ ఫింగర్ తెగిపడిపోయినట్టుగా గుర్తింపు.