డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో నకిలీ మద్యం తాగి పలువురు మంది మృతి చెందగా, 60 మంది పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించారు.
అదే సమయంలో కలెక్టర్ శ్రావణ్కుమార్ జతావత్పై బదిలీ వేటు వేయగా, కళ్లకురిచ్చి జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేశారు.
తెలంగాణలో ఆ కల్తీ మద్యం ఆపకపోతే తమిళనాడులో జరిగిన ఈ దారుణం చూడవలసి వచ్చేదేమో? అని ప్రజలు అభిప్రాయపడ్డారు.
#tamilanadu #cheap liquor