| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రామోజీ రావు మరణం బాధాకరం: ప్రధాని మోదీ

రామోజీ రావు మరణం బాధాకరం: ప్రధాని మోదీ

డైలీ భారత్, న్యూఢిల్లీ: భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తెచ్చిన దార్శనికుడు రామోజీ రావు మరణం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. "భారతదేశ అభివృద్ధి పట్ల రామోజీ చాలా మక్కువ చూపేవారు. ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం చాలాసార్లు లభించడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో రామోజీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు సానుభూతి" అని Xలో నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపతి మురుము, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు.

Previous కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసినా ఆర్మీ జవాన్ మధు
Next షాద్ నగర్ కోర్టు సముదాయంలో న్యాయవాదులకు అవగాహన సదస్సు
ADVERTISEMENT