| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

డైలీ భారత్,మాసాయిపేట: మాసాయిపేట మండలం కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ పై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు డి కొట్టడంతో  దుర్మరణం చెందారు. మృతుడు గుర్తుపట్టలేని విధంగా తన భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం గమనించిన స్థానికులు కామారెడ్డి రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం అందజేయడం జరిగింది అని పేర్కొన్నారు..

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. 

Previous మోదీ పేరు ఏకగ్రీవం ఎన్నుకున్న ఎన్డీయే కూటమి
Next మెదక్ లో కష్టపడ్డాం.. తృటిలో చేజార్చుకున్నాం..నీలం మధు
ADVERTISEMENT