| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏ సి బి వలలో రక్షకభటులు

ఏ సి బి వలలో రక్షకభటులు

డైలీ భారత్, హైదరాబాద్: ఒక కేసును మూసివేయడం కోసం 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ కుషాయిగూడ రక్షకభట SHO జి. వీరస్వామి, మరియు షేక్ షఫీ -ఎస్ఐ. ఎల్.ఉపేందర్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఈ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

Previous గొర్రెల స్కాంలో మరో ఇద్దరు అధికారులు అరెస్ట్
Next ప్రమాదకరమైన పేలుడు పదార్ధాలు జిలిటన్ స్టిక్స్ ను పట్టుకున్న పోలీసులు
ADVERTISEMENT