డైలీ భారత్, సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. జిల్లా పద్మశాలీలు అందరం కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకొని నాలుగు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామనీ ఆమోదం తెలుపుకొని అనంతరం ఏర్పాటు చేయడం జరిగింది కానీ సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మాత్రం బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
News