| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తైవాన్‌లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

తైవాన్‌లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

డైలీ భారత్, తైవాన్ :తైవాన్‌‌లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తరతీర ప్రాంతంలో 15 నిమిషాల పాటు వరుసగా భూమి కంపించింది.

భూకంప ధాటికి కూలిన పలు భవనాలు కూలిపో యాయి. కొండచరియలు విరిగిపోయాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్టు అధి కారులు వెల్లడించారు.

1999 తర్వాత తైవాన్‌లో ఇంతటి భారీ భూకంపం సంభవించడం ఇదే తొలి సారి అని తెలిపారు. మరో వైపు భూకంపం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

తీరంలో అలల ఉధృతి పెరిగింది. దీంతో జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేశారు...

Previous కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం : ఎంపి రంజిత్ రెడ్డి
Next హైదరాబాదులో రెండు వేరు వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు
ADVERTISEMENT