| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి

కన్యారం చేరుకున్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం చెరుకు శ్రీనివాస్ రెడ్డి

డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కన్యారం గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు  మహమ్మద్ రైస్ గుండెపోటుతో మరణించారు వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు

Previous విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సైబర్ సెక్యూరిటీ DSP శ్రీనివాసరావు
Next ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తాం : రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ADVERTISEMENT