| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తూప్రాన్ కు తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు

తూప్రాన్ కు తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు

డైలీ భారత్, తూప్రాన్:ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీల్లో  కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి  మరియు సిద్దిపేట జిల్లా డిసిసి తుంకుంట నర్సారెడ్డి  మహిపాల్ రెడ్డి పాల్గొన్నట్లు పేర్కొన్నారు

Previous అవసరాలకు, ఆర్థికాలకే మానవ సంబంధాలా?
Next నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
ADVERTISEMENT