| Daily భారత్
Logo




రేపు విచారణకు హాజరు కావడం లేదని లేఖ రాసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

News

Posted on 2024-02-25 18:08:12

Share: Share


రేపు విచారణకు హాజరు కావడం లేదని లేఖ రాసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ)కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ ఫిక్స్ కావడం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపటి (సోమవారం) విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖ రాశారు. దీంతో కవిత సీబీఐ విచారణకు హాజరు అవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కవిత లేఖపై సీబీఐ ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటుందోనని సస్పెన్స్ నెలకొంది.

Image 1

మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్

Posted On 2026-05-04 09:57:57

Readmore >
Image 1

బయటపడ్డ నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా భూకబ్జా మోసం

Posted On 2026-05-04 08:54:09

Readmore >
Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >