Posted on 2024-02-25 18:00:12
డైలీ భారత్, అమరావతి : ఏపీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు పర్యటించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముంగండలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ముత్యాలమ్మ అమ్మవారి పున: ప్రతిష్టా పన కార్యక్రమంలో పాల్గొ నడం అదృష్టంగా భావిస్తు న్నానని..అమ్మవారి దయ తో తెలుగు రాష్ట్రాలు సుభి క్షంగా ఉండాలని ప్రార్థించా నట్టు కవిత స్పష్టం చేశారు.
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >