| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

డైలీ భారత్, దుబ్బాక:దక్షిణ కాశీగా పిలవబడే అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలం సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Previous రాష్ట్రవ్యాప్తంగా 132మంది తహసీల్దార్ల బదిలీ
Next ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న చేగుంట ఎంపీపీ
ADVERTISEMENT