| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపనికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపనికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

అమరవీరుల ఆశిశులతోనే నేను ఈ స్థాయికి వచ్చాను .. బల్మూరి వెంకట్ ..

డైలీ భారత్, హైదరాబాద్: విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాన్ని గుర్తించి వారికి ప్రతినిధిగా నన్ను  సీఎం రేవంత్ రెడ్డి ,ఉపముఖ్యమంత్రి భట్టి, ఏఐసీసీ అగ్రనాయకులు సభలోకి  పంపించారు.

10 ఏళ్లు యువ కులం పక్షాన పోరాటం చేశాను.

ఇప్పుడు ఆ యువ"కులం" సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను.

విద్యార్థులు,యువకులు ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొనిరండి ప్రతి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తా అని బల్మూరి వెంకట్ అన్నారు.

Previous మల్లారెడ్డి కాలేజి హాస్టల్‌లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
Next దివ్యాంగుల బాధలు అర్థం చేసుకొని పింఛన్ త్వరగా పంపిణీ చేయాలి
ADVERTISEMENT