| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పామాయిల్ పంటను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా

పామాయిల్ పంటను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా

డైలీ భారత్, మాసాయిపేట:మెదక్ జిల్లా మాసాయిపేట మండలం  హకీంపేట్ గ్రామంలోని ఆయిల్ ఫామ్ పంటను విజిటింగ్ గురువారం నాడు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా మీడియా సమక్షంలో మాట్లాడుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తోపాటు మాసాయిపేట ఎమ్మార్వో మాసాయిపేట ఆర్ఐ దన్ సింగ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు ఏఈఓ రజిత, రాజశేఖర్, పాల్గొన్నారు


Previous జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్
Next మల్లారెడ్డి కాలేజి హాస్టల్‌లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
ADVERTISEMENT