| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిఐటియు కాశిబుగ్గ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

సిఐటియు  కాశిబుగ్గ  ఏరియా కమిటీ  ఆధ్వర్యంలో బహిరంగ సభ  పోస్టర్  ఆవిష్కరణ

డైలీ భారత్, తెలంగాణ: జనవరి  29  తేదీ  సోమవారం రోజు న   ఏనుమాముల మార్కెట్  ఆవరణలో సీఐటీయూ  బహిరంగ  సభ పోస్టర్  ఆవిష్కరణ  జరిగింది ఈ  కార్యక్రమానికి  కాశిబుగ్గ ఏరియా  సిఐటియు  కార్యదర్శి అక్కెనపల్లి  యాదగిరి  ముఖ్యఅతిథిగా  పాల్గొని మాట్లాడుతూ  జనవరి  31 తేదీ న  హనుమకొండ  పబ్లిక్ గార్డెన్  లో  సిఐటియు బహిరంగ సభ కు ముఖ్యఅతిథిగా  సిఐటియు జాతీయ  కార్యదర్శి  కామ్రేడ్  తపన్ సెన్  హాజరవుతున్నారు  సిఐటియు   తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  మాజీ కార్యదర్శి  బి వి రాఘవులు   హాజరవుతున్నారు  ఈ సభని  జయప్రదం  చేయడానికి వరంగల్  జిల్లా  కార్మికులు ఎక్కువ మంది  పాల్గొని విజయవంతము  చేయగలరని యాదగిరి  కోరారు దేశవ్యాప్తంగా  కార్మికుల సంక్షేమం   కనీస  వేతనాలు ధరలు  తగ్గించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది.

ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ ఏరియా సిఐటియు నాయకులు  కంది రవి  ఎస్కే పాషా  జన్ను  ప్రవీణ్  జన్ను చిట్టి.  ఏనుగంటి  రాజలింగం   జన్ను అఖిల్   జనగాం నాగరాజు   పోలె బోయిన  శ్రీను అనిత  మంజుల   సమ్మక్క గౌస్ పాషా  మనీలా  శివాజీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Previous 120 మంది ఉచిత విద్యా కు అర్హులైన వారిని సెలెక్ట్ చేశాం : జిల్లా చైర్పర్సన్ హేమలత
Next మల్లన్న జాతరలో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి
ADVERTISEMENT