Posted on 2026-08-21 18:27:37
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రాయనిపేట గ్రామంలో గ్రామంలోని దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన గాని పీకేపీ మిత్రులు.గురువారం మదనపురం కేంద్రానికి చెందిన రసూల్ నిర్వహించిన దర్గా కందులు వేడుకలో వారు పాల్గొన్నారు.చాలా సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై సమావేశమైన వారు పూర్వ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.హాజరైన వారు పరస్పరం పలకరించుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఫొటోలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాని పీకేపీ శ్రీధర్,బాలు, శివ,శ్రీను, రాము,అరుణ్, సాయి, శ్రీ హరి తదితరులు పాల్గొన్నారు.
మోతే దంపతుల హత్య కేసులో సంచలన చర్య... కానిస్టేబుల్ డిస్మిస్
Posted On 2026-08-21 17:32:43
Readmore >
సినీ లోకంలో తీరని శోకం! శ్వాసకోశ సమస్యలతో కన్నుమూసిన మహానటి "షావుకారు" జానకి...
Posted On 2026-08-21 13:15:46
Readmore >
సిరిసిల్లలో పొక్సో నిందితుడికి 4 ఏళ్ల జైలు శిక్ష... బాలికల పట్ల అసభ్య ప్రవర్తన
Posted On 2026-08-21 10:25:46
Readmore >
సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ లో సత్తా చాటిన మరిమడ్ల విద్యార్థి... జావలిన్ త్రోలో సిల్వర్, రాష్ట్రస్థాయికి సెలెక్ట్
Posted On 2026-08-20 17:43:07
Readmore >
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు కఠినం : పోలీస్ కమిషనర్ బి. సుమతి
Posted On 2026-08-20 17:09:57
Readmore >