| Daily భారత్
Logo


ఎలుగంటి మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

News

Posted on 2024-03-28 08:42:39

Share: Share


ఎలుగంటి మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూధన్ రెడ్డి జన్మదిన వేడుకలను బుదవారం జిల్లా వ్యాప్తంగా  కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. మొయినాబాద్ పరిధిలోని ఫాం హౌస్ లో ఎలుగంటి మధుసూధన్ రెడ్డికి పామెన మాజీ సర్పంచ్ దావలి గారి గోపాల్ రెడ్డి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు దావలి గారి శ్రీనివాస్ రెడ్డి ,ఎర్ర గోపాల్, కలిసి శాలువతో సత్కరించారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

నిరంతర శ్రామికుడు, ప్రజా సేవకుడు మధుసూదన్ రెడ్డి అని అన్నారు . రాజకీయ నాయకుడంటే ప్రజా సేవకుడే తప్ప ప్రజలపై పెత్తనం చెలాయించే మధుసూధన్ రెడ్డి కాదని అన్నారు. రాబోయే రోజుల్లో మధుసూదన్ రెడ్డి పెద్ద ప్రజా ప్రతినిధిగా ఎదగలని వారు కోరారు.

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం

Readmore >
Image 1

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Readmore >
Image 1

ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య?

Readmore >
Image 1

ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

Readmore >
Image 1

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Readmore >