| Daily భారత్
Logo


ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

News

Posted on 2024-03-23 17:46:36

Share: Share


ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

కడప జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

డైలీ భారత్, కడప జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో శనివారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

కుమార్తె సహా దంపతులు పద్మావతి, సుబ్బారావు బలవన్మరణానికి పాల్పడ్డా రు. స్థానిక తహశీల్దార్, రెవెన్యూ అధికారులే తమ సూసైడ్ కి కారణమని లెటర్ రాసి మరీ దారుణానానికి పాల్పడ్డారు.

తమకు చెందిన 10 ఎకరాల భూమిని వేరే వారి పేరు మీదకు మార్చారని ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్న ట్లు లెటర్ లో పేర్కొన్నారు. స్థానికుల సమాచారం తో విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకు న్నారు.

అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారం భించారు. మృతులు కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండ లం కొత్త మాధవరం గ్రామం గా గుర్తించారు.

ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేసే విషయంలో వేధింపులకు గురి చేశారని.. దీంతో మనస్తాపం చెంది భార్య, భర్త, కూతుళ్లు ఆత్మహత్యకి పాల్పడినట్టు సమాచారం.

తల్లికూతురు ఉరెసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకి సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది...

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం

Readmore >
Image 1

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Readmore >
Image 1

ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య?

Readmore >
Image 1

ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

Readmore >
Image 1

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Readmore >