Posted on 2024-03-23 17:42:26
డైలీ భారత్, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లి లో ఎలుగు బంటి భీభత్సం సృష్టించింది.ఈ ఎలుగు బంటి దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో మహిళ కు గాయాలు అయ్యాయి.
మృతులు అప్పికొండ కూర్మారావు (45 ) సిడి పల్లి లోకనాధం (46) గా గుర్తిం చారు అధికారులు. జీడి తోటలో పని చేస్తున్న ఇద్దరు కార్మికుల పై దాడి చేసి చంపేసింది ఎలుగుబంటి. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మృతుల కుటుంబ సభ్యులు.
అలాగే…అటవీశాఖ అధికారుల పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >