Posted on 2024-01-18 18:38:20
డైలీ భారత్, నిజామాబాద్: తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షులు అఖిల్ అధ్వర్యంలో విద్యార్థుల జీవితాలతో చలగటం ఆడుతున్న ఆటో వాహనదారుల పై చరియలు తీస్కోవలని నిజామాబాద్ జిల్లా ACP CSS విజయసరది కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ...
నిజామాబాద్ జిల్లా లో పలు ఆటో వాహనాలు పరిమితికి మించి విద్యార్థులని ఎక్కించుకొని పాఠశాలలకు తరలిస్తున్నారు ఈ తరుణంలో అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నయని గత కొన్ని రోజుల క్రితం జక్రాన్ పల్లి మండలం సికింద్రా పూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు.. బాల్ నగర్ నుండి సికింద్రాపుర్ ZPHS స్కూల్ కి వెళ్తుండగా ఆటోను ఢీకొన్న కారు 14 మంది చిన్నారులను ఆస్పత్రికి తలరించడం జరగిందని పరిమితికి మించి విద్యార్థులను స్కూలుకు తరలిస్తున్న ఆటోల లైసెన్స్ సీజ్ చేయాలని ఆ ఆటో డ్రైవర్ పై చటారిత్యపరమైన శిక్ష వేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మహేష్ సుజిత్ సోహెల్ తదితరులు పాల్గొనారు
విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట
Posted On 2024-05-16 22:34:57
Readmore >డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి
Posted On 2024-05-16 21:46:48
Readmore >ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-16 17:38:06
Readmore >ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >