Posted on 2023-12-24 19:57:40
డైలీ భారత్, హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ విద్యార్థిని చదువు కోసం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఇల్లెందు పట్టణం ఆజాద్నగర్కు చెందిన అన్నపూర్ణ ఆర్థిక స్థోమత లేక తన కుమార్తె చదువు కోసం ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ను కలిసేందుకు తెలంగాణ భవన్కు వెళ్లారు. అన్నపూర్ణ సమస్యలు తెలుసుకున్న కేటీఆర్.. ఆమె కుమార్తె చదువు కోసం వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. తన కూతురు విద్య కోసం ఆర్థిక సాయం అందించిన కేటీఆర్కు అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.
ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి
Posted On 2024-05-14 20:54:19
Readmore >ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-13 13:29:48
Readmore >ఓటు హక్కు వినియోగించుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2024-05-13 12:52:26
Readmore >ఓటు హక్కు వినియోగించుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి
Posted On 2024-05-13 12:51:09
Readmore >