Posted on 2023-12-24 18:56:42
డైలీ భారత్, భువనగిరి: మూడు వారాల క్రితం అదృష్యమైన ఓ వివాహిత చెట్టుకు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆదివారం యాదాద్రి భువ నగిరి జిల్లాలోచోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండా పరిధిలో భూక్య శారద అనే వివాహిత మూడు వారాల క్రితం అదృశ్యమైంది.
అయితే మృతురాలు గ్రామం పక్కన ఓ మామిడి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
అయితే మూడు వారాల క్రితం ఈ మహిళ అదృశ్య మైనట్లుగా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీ సులు మిస్సింగ్ కేసు కింద కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి
Posted On 2024-05-14 20:54:19
Readmore >