Posted on 2023-12-15 11:12:18
డైలీ భారత్, విజయవాడ:విజయవాడ పట్టణంలో గురువారం సాయంత్రం యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది.
స్థానికుల కథనం ప్రకారం.. వన్ టౌన్ లోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్ లో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మటన్ కత్తితో గణేష్ అనే వ్యక్తిని నరికడంతో అతను అక్కడికక్కడే మృతి చెం దాడు.
హత్య చేసిన వ్యక్తిని వన్ టౌన్ సీఐ సురేష్ రెడ్డి అదు పులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు తెలిపారు.ఈ సం ఘటనకు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలి యవలసి ఉంది..
భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >