Posted on 2023-11-18 09:16:59
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మణుగూరులో ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ ని గెలిపించాలని ప్రచారం చేశారు ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టోనీ విడుదల చేసింది ఇందులో ప్రధానంగా నిరుద్యోగులు వ్యవసాయ రంగం ఉద్యోగులు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఇలాంటి ప్రధాని అంశాలు ఉన్నాయని కావున కచ్చితంగా ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి బూస్టర్ డోస్ లా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు తెలియజేశారు మొదటినుంచి ఆడారి నాగరాజు ఖమ్మం భద్రాచలం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి 2 నెలలు క్రితమే చెప్పడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు
డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి
Posted On 2024-05-16 21:46:48
Readmore >ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-16 17:38:06
Readmore >ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >