| Daily భారత్
Logo


DK అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు

News

Posted on 2023-08-24 17:46:17

Share: Share


DK అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు


డైలీ భారత్, గద్వాల్ :  తెలంగాణ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రకటించారు. ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు పడింది. గతంలో కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని, అఫిడవిట్‌లో తప్పుడు పత్రాలు సమర్పించారని డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. కాగా, తప్పుడు అఫిడవిట్లు సమర్పించినందుకు గాను భద్రాద్రి కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై హైకోర్టు తీర్పు వెలువరించడంతో స్థానిక నేతలు షాక్‌కు గురయ్యారు.

Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్డీఒ పై చర్యతీసుకోవాలి

Posted On 2024-05-14 13:43:30

Readmore >