Posted on 2024-04-22 14:33:54
డైలీ భారత్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యా పేట జిల్లా మునగాల (మం) ముకుందపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీ వెనుక భాగం క్రిందికి కారు దూసు కెల్లడంతో ఈ సంఘటనలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరా లు తెలియాల్సి ఉంది...
కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి
Posted On 2024-05-14 20:54:19
Readmore >