Posted on 2024-03-30 18:21:06
డైలీ భారత్, న్యూ ఢిల్లీ : తెలుగు బిడ్డ, బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భారత రత్న అవార్డును ప్రదానం చేశారు.
పీవీ నరసింహారావు కుమా రుడు పీవీ ప్రభాకర్ రావు ఈ అవార్డును అందుకు న్నారు. రాష్ట్రపతి భవన్ లో భారత రత్న అవార్డు ప్రధా నోత్సవం జరిగింది.
పీవీ ఫ్యామిలీతో పాటు నలుగురు ప్రముఖులు భారతరత్న అందుకు న్నారు. పీవీ ప్రభాకర్ రావు, కర్పూరీ ఠాకూర్, స్వామినా థన్, చరణ్ సింగ్ కుటుంబ సభ్యులు ఈ అవార్డు అందుకున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి
Posted On 2024-05-14 20:54:19
Readmore >