Posted on 2024-03-23 21:26:59
నిజామాబాద్ జిల్లాలో గొంతు కోసి వివాహిత దారుణ హత్య
డైలీ భారత్, నిజామాబాద్ జిల్లా: పట్టపగలే వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన ఈరోజు మధ్యా హ్నం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ లో ఓ వివాహితను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా గొంతు కోసి హతమార్చారు.
అనంతరం నిందితులు అక్కడి నుంచి ఉడాయిం చారు. స్థానికుల సమాచా రం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. పాత కక్షల నేపథ్యంలో వివాహితను హత్య చేశారా?లేక మరే ఇతర కారణం చేతైనా ఈ దారుణానికి ఒడిగట్టారా?అన్న కోణంలో పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు.
అయితే, హత్యకు సంబం ధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి
Posted On 2024-05-14 20:54:19
Readmore >