| Daily భారత్
Logo


గొంతు కోసి వివాహిత దారుణ హత్య

News

Posted on 2024-03-23 21:26:59

Share: Share


గొంతు కోసి వివాహిత దారుణ హత్య

నిజామాబాద్ జిల్లాలో గొంతు కోసి వివాహిత దారుణ హత్య

డైలీ భారత్, నిజామాబాద్ జిల్లా: పట్టపగలే వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన ఈరోజు మధ్యా హ్నం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్‌ లో ఓ వివాహితను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా గొంతు కోసి హతమార్చారు.

అనంతరం నిందితులు అక్కడి నుంచి ఉడాయిం చారు. స్థానికుల సమాచా రం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. పాత కక్షల నేపథ్యంలో వివాహితను హత్య చేశారా?లేక మరే ఇతర కారణం చేతైనా ఈ దారుణానికి ఒడిగట్టారా?అన్న కోణంలో పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు.

అయితే, హత్యకు సంబం ధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్డీఒ పై చర్యతీసుకోవాలి

Posted On 2024-05-14 13:43:30

Readmore >