Posted on 2024-03-22 16:29:36
డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్ శివారులో శుక్రవారం భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు.
దాదాపు 9కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేశారు.డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇంటర్పోల్ సాయంతో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసి, డ్రగ్స్ తయారు చేస్తు న్న కస్తూరిరెడ్డి నల్ల పొడిని అరెస్ట్ చేశారు.
ఐడీఏ బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది. రంగంలోకి డ్రగ్ కంట్రోల్ అధికారులు.. మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు.
నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ను సీజ్ చేశారు. గత పదేళ్లుగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
తయారైన డ్రగ్ను సిగరెట్ ప్యాకెట్లలో పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్లోనూ డ్రగ్స్ సరఫరా చేసినట్టు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-16 17:38:06
Readmore >ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >