Posted on 2024-03-14 17:27:46
డైలీ భారత్, హైదరాబాద్: శాసన సభ ఆమోదంతో టీఎస్ను టీజీగా మారుస్తు న్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ… గత కేసీఆర్ ప్రభు త్వం ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను అణిచి వేసిందని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమం సమ యంలో అందరూ టీజీ అని రాసుకున్నామని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల ఆకాం క్షలను కాలరాసి టీఎస్ అని పెట్టారన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక శాసనసభ తీర్మానం మేరకు తెలంగాణ ప్రజల ఆకాంక్ష లకు అనుగుణంగా టీఎస్ ను టీజీగా మారుస్తున్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా లేఖను పంపించామన్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వెహికిల్స్ అన్నీ టీజీ మీదనే అవుతాయన్నారు...
విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట
Posted On 2024-05-16 22:34:57
Readmore >డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి
Posted On 2024-05-16 21:46:48
Readmore >ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-16 17:38:06
Readmore >ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >