Posted on 2024-03-08 20:10:51
జగిత్యాల జిల్లాలో
డైలీ భారత్, జగిత్యాల జిల్లా: పండగ పూట జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాయికల్ మండల పరిధిలోని తాట్లవాయి గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగేల్లి సురేష్ను కొందరు దుండ గులు మాస్క్ వేసుకుని వచ్చి గొడ్డలితో అతి కిరాతకంగా దాడి చేసి నరికి చంపారు. అనంతరం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో డెడ్బాడీని పడేసి వెళ్లారు.
గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిం చారు. కుటుంబ సభ్యల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తును ప్రారంభించారు.
అయితే, సురేష్కు ప్రత్య ర్థులు ఎవరైనా ఉన్నారా.. లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే విషయం పోలీసుల విచారణలో తేలనుంది..
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-16 17:38:06
Readmore >ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >