Posted on 2023-10-04 11:56:46
బహుజన టీచర్స్ అసోసియేషన్ (BTA) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డిమాండ్.
డైలీ భారత్, సిరిసిల్ల: 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పదోన్నతులపై దాదాపు 20 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి,ప్రమోషన్స్ కోసం ఎంతోమంది ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు అని BTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగరాజు అన్నారు,
స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్స్ ఇచ్చి, SGT కేడర్లో ఉన్న వారిని ప్రమోషన్ ఇవ్వకుండా నిరాశపరచడం భావ్యం కాదు. వెంటనే ప్రమోషన్ తో కూడిన బదిలీలు చేపట్టాలని కోరారు.
కోర్టులో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ప్రస్తుత షెడ్యూల్ లోనే అన్ని కేడర్ల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చాలామంది ఉపాధ్యాయులు పదవి విరమణకు దగ్గరగా ఉన్నారు. ఈ చివరి దశలో ప్రమోషన్ పొంది సంతోషంగా పదవి విరమణ అదేవిధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి
Posted On 2024-05-14 20:54:19
Readmore >