Posted on 2024-06-27 20:03:21
డైలీ భారత్, హైదరాబాద్: అత్తాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఛాయ్ పెట్టనందుకు క్షణికావేశంతో ఓ మహిళ తన కోడలిని చంపేసింది. ఈ సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాసన్ నగర్ లో గురువారం జరిగింది. ఎసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ నగర్ ప్రాంతంలో ఫర్జాన గురువారం ఉదయం చాయ్ పెట్టి ఇవ్వమని కోడలు అజ్మీర బేగం(28) కి చెప్పింది. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో క్షణికావేశానికి గురైన జన చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసి చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >