Posted on 2024-06-27 20:03:21
డైలీ భారత్, హైదరాబాద్: అత్తాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఛాయ్ పెట్టనందుకు క్షణికావేశంతో ఓ మహిళ తన కోడలిని చంపేసింది. ఈ సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాసన్ నగర్ లో గురువారం జరిగింది. ఎసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ నగర్ ప్రాంతంలో ఫర్జాన గురువారం ఉదయం చాయ్ పెట్టి ఇవ్వమని కోడలు అజ్మీర బేగం(28) కి చెప్పింది. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో క్షణికావేశానికి గురైన జన చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసి చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని అరెస్ట్ చేశారు.
బాడ్సి సబ్ స్టేషన్ లో విద్యుత్ లైన్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
Posted On 2025-07-15 20:08:40
Readmore >మైనర్ బాలికకు గర్భస్రావం కావడానికి (అబార్షన్) మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు
Posted On 2025-07-15 18:32:29
Readmore >అసంబద్ధంగా జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను సవరించాలి : TPTF రాజన్న సిరిసిల్ల
Posted On 2025-07-15 18:26:31
Readmore >టీఎన్జీవో ఎస్ అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు
Posted On 2025-07-15 15:47:23
Readmore >